లింగారావుపాలెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

69பார்த்தது
లింగారావుపాలెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
ఎడ్లపాడు మండలం సాలస, లింగారావుపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో సాగు చేసిన పంటలను నరసరావుపేట ఏడిఏ మస్తానమ్మ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. అనంతరం రైతులు సాగు చేసిన పైరుకు చేపట్టవలసిన చర్యలను వివరించారు. పత్తి పైరుకు 100 రోజుల దశలో రసం పీల్చు పురుగుల ఉద్ధృతిని గమనించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி