ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులైన వారికి సత్వర న్యాయం..

76பார்த்தது
ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులైన వారికి సత్వర న్యాయం..
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులైన వారికి సత్వరమే న్యాయం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జిల్లాస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. గడిచిన పది నెలలో ఎస్సీ ఎస్టీ చట్టం కింద బాపట్ల జిల్లాలో 86 కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటివరకు 68 కేసులలో బాధితులకు రూ. 33 లక్షలను పరిహారం కింద నగదు పంపిణీ చేశామన్నారు.

தொடர்புடைய செய்தி