దివ్యాంగురాలకి ట్రై సైకిల్ అందజేసిన మంత్రి

59பார்த்தது
దివ్యాంగురాలకి ట్రై సైకిల్ అందజేసిన మంత్రి
అద్దంకి మండలం సింగరకొండ పాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మల్లేశ్వరికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం తన సొంత నిధులతో 1. 40 లక్షలు మూడు చక్రాల ట్రైసైకిల్ ను అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி