గుడిపాడులో అధ్వానంగా పారిశుధ్యం

68பார்த்தது
గుడిపాడులో అధ్వానంగా పారిశుధ్యం
కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు పారిశుధ్యం అధ్వానంగా మారింది. రహదారుల వెంబడి మురుగునీరు నిల్వ ఉండటంతో బురదమయంగా మారింది. దీంతో దుర్వాసనతో పాటు దోమలు పెడితే ఎక్కువగా ఉందని కాలనీవాసులు శుక్రవారం ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி