ఎంపీడీవో సేవలు అభినందనీయం

57பார்த்தது
ఎంపీడీవో సేవలు అభినందనీయం
కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవోగా పనిచేసిన సురేష్ బాబు సంతనూతలపాడుకు బదిలీ అయిన నేపథ్యంలో గురువారం సెక్రటరీలు, ఏవో, సిబ్బంది ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించారు. విధి నిర్వహణలో ఆయన సేవలు అభినందనీయమని అధికారులు కొనియాడారు. ఎంపీడీవో సురేష్ బాబు మాట్లాడుతూ.. మండలంలో ప్రజలకు సేవ చేయటం సంతృప్తినిచ్చిందని అన్నారు. సిబ్బంది తనకు పూర్తిగా సహకరించారని ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி