ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

74பார்த்தது
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే
మేడికొండూరు మండలంలోని వేణుగోపాల స్వామి కళ్యాణ మండపంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி