కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు

81பார்த்தது
కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు
కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన పటిష్టంగా ఉందని, బడిఈడు పిల్లలందరిని స్కూల్ కి పంపాలని ఎంఈవో ఏవీ హెచ్ ప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని శలపాడులో నేనే బడికిపోతా కార్యక్రమంలో ఎంఈవో పాల్గొని స్కూల్ ఉపా ధ్యాయులు, విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో ఏవీ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యతోనే పేదరిక నిర్ములన సాధ్యమన్నారు.

தொடர்புடைய செய்தி