క్రీడాకారుల సమక్షంలో డ్రా తీసిన టీడీపీ నాయకులు

64பார்த்தது
క్రీడాకారుల సమక్షంలో డ్రా తీసిన టీడీపీ నాయకులు
మంగళగిరిలో నేటి నుంచి జరగనున్న కబడ్డీ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 13 పురుషుల జట్లు, 13 మహిళ జట్లు లీగ్ లో పాల్గొంటున్నట్లు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య తెలిపారు. ఆ పోటీలకు సంబందించి బుధవారం క్రీడాకారుల సమక్షంలో డ్రా తీసి పాల్గొననున్న జట్ల గురించి వెల్లడించారు. అనంతరం కబడ్డీ క్రీడాకారులకు టీషర్ట్ అందజేశారు. నియోజకవర్గంలోని యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி