వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మళ్లీ అరెస్ట్

53பார்த்தது
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్‌ ఇప్పటికే అరెస్టై గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. పూచీకత్తు సమర్పించకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు. తాజాగా మరియమ్మ అనే మహిళ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు ఆయన్ను మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మంగళగిరి కోర్టు ఆయనకు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி