అమ్మవారికి రూ.18 లక్షలతో తాళిబొట్టు సమర్పించిన భక్తుడు (వీడియో)

62பார்த்தது
ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన కళ్లగుంట అంకులయ్య కొబ్బరి బొండాల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిపై భక్తితో రూ.18 లక్షలతో 203 గ్రాముల తాళిబొట్టు చేయించాడు. తాళిబొట్టును ఆలయ నిర్వాహకులకు అందజేశాడు. అమ్మవారిపై భక్తితో తాళి బొట్టు చేయించానని, ఇదంతా ఆమెదే అని అంకులయ్య తాళిబొట్టు చూపిస్తూ చెప్పారు.

தொடர்புடைய செய்தி