ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది: YS జగన్

11633பார்த்தது
ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది: YS జగన్
ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయ‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. "చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. గ‌త ఐదేళ్ల‌లో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడు రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా." అని ఆయ‌న పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி