విద్యుత్ షాక్‌తో సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ మృతి

53பார்த்தது
విద్యుత్ షాక్‌తో సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ మృతి
అల్లూరి జిల్లాలో సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ మృతి చెందారు. మెట్టగూడెంలో ఏఎస్ఐ తిరునావక్ అరసు తన బృందంతో కలిసి కూంబింగ్‌కు వెళ్లారు. అయితే ఆయనకు విద్యుత్ వైర్లు తగడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. జంతువుల కోసం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశారు. రాత్రి సమయం కావడంతో విద్యుత్ వైర్లు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

தொடர்புடைய செய்தி