ధాన్యం సేకరణపై సీఎం కీలక ఆదేశాలు

80பார்த்தது
ధాన్యం సేకరణపై సీఎం కీలక ఆదేశాలు
ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం రవాణా వాహనాలు, గోనె సంచులను సమకూర్చాలన్నారు. అలాగే లెబర్ ఛార్జీలను కూడా చెల్లించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, ధాన్యం రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி