రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: తహసీల్దార్

53பார்த்தது
రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: తహసీల్దార్
వినుకొండ పట్టణంలోని పలువురు రేషన్ డీలర్లు కార్డు దారులకు బియ్యం సరఫరా చేయకుండా వాటి బదులు డబ్బులు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయని తహసీల్దార్ సురేష్ నాయక్ అన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రేషన్ డీలర్ల తో సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ విద్యా సాగర్ తో కలిసి తహసీల్దార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ... రేషన్ డీలర్ల పై చాలా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி