శావల్యాపురం: పల్లెపండుగలో అందరూ భాగస్వాములుకావాలి: ఎంపీడీవో

68பார்த்தது
శావల్యాపురం: పల్లెపండుగలో అందరూ భాగస్వాములుకావాలి: ఎంపీడీవో
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేది నుంచి 21వ తేదీ వరకు గ్రామాలలో జరగనున్న పల్లెపండుగ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవ్వాలని గురువారం ఎంపీడీవో పేరుమీన శీతారామయ్య అన్నారు. పల్లె పండుగ కార్యక్రమం నిర్వహణపై ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో ఎంపీడీవో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி