వినుకొండలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

80பார்த்தது
వినుకొండలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
వినుకొండ పట్టణంలోని 11,12 వార్డుల్లో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై వంద రోజుల టీడీపీ పాలనపై గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన స్థలాలు, ఇల్లు ఉన్న పథకాల గురించి వివరించారు. అధికారులతో కలిసి రైలు పేటలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி