తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించిన పెమ్మసాని

51பார்த்தது
తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించిన పెమ్మసాని
తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను శనివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్ డి ఎస్) సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజనా తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி