కొల్లిపర ఇసుక రీచ్ ను తనిఖీ చేసినడీఎస్పీ రమేష్

80பார்த்தது
కొల్లిపర మండలంలోని మున్నంగి, కొల్లిపర ఇసుక డంపింగ్ యార్డులను మంగళవారం తెనాలి డీఎస్పీ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిల్లులు లేకుండా ఇసుక రవాణా అక్రమంగా జరిపితే వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అనంతరం రిజిస్టర్ బుక్స్, లారీకి ఎన్ని టన్నులు, ట్రాక్టర్ కు ఎన్ని టన్నులు లోడింగ్ జరుపుతున్నారని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర ఎస్సై రవీంద్రారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி