పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం

53பார்த்தது
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామం పరిధిలోని శ్మశానంలో పూడ్చిన మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫిరంగిపురం తహశీల్దార్ రాజా రమేశ్ వివరాల ప్రకారం నెలపాటి మణికంఠ గత నెల సెప్టెంబర్ 29న ఉరివేసుకొని మృతి చెందాడు. అతని తల్లి మృతిపై అనుమానం ఉందని ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అధికారుల సమక్షంలో గురువారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி