అమరావతిలో ప్రారంభమైన జంగిల్ క్లియరెన్స్ పనులు

69பார்த்தது
అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు బుధవారం ఉదయం మొదలు పెట్టారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక వైపు పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభం కావడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ జరగబోవు పూజా కార్యక్రమాల్లో పాల్గొని పనులు మొదలు పెట్టారు

தொடர்புடைய செய்தி