గేదెల చోరీ కేసులో నలుగురి అరెస్టు

84பார்த்தது
గేదెల చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తుళ్లూరు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో జరిగిన గేదెల చోరీ ఘటనలో శుక్రవారం పోలీసులు కర్లపూడి గ్రామానికి చెందిన గోపి, వెంకటేశ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. నిందితులను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி