కనగాలలో విజిబుల్ పోలింగ్

64பார்த்தது
కనగాలలో విజిబుల్ పోలింగ్
వ్యాపారస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలు జరగకుండా అరికట్ట వచ్చునని రేపల్లె గ్రామీణ సురేష్ బాబు అన్నారు. శనివారం చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో ఎస్సై అనిల్ కుమార్ తో కలిసి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, సీసీ కెమెరాలు ఆవశ్యకతపై స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల సైబర్ మోసాలు అధికం కావడంతో ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி