రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష

63பார்த்தது
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష
స్పెషల్ సమ్మర్ రివిజన్ 2025 కు సంబంధించి రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, రేపల్లె ఇంచార్జ్ ఆర్డిఓ సిహెచ్ లక్ష్మి కుమారి గురువారం రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో అన్ని మండలాల తాసిల్దారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ఓటరు నమోదు చేర్పులు మార్పులు, తొలగింపులు, గురించి చర్చించారు. పోలింగ్ కేంద్రాలు మార్పులు గురించి సమీక్షించారు.

தொடர்புடைய செய்தி