ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయవాదులు ర్యాలీ

68பார்த்தது
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయవాదులు ర్యాలీ
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కి విరుద్ధంగా జిల్లా ప్రాతిపదికన వర్గీకరణ అమలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని న్యాయ వాదులు దోవా రమేష్ రాంజీ, కర్రా ప్రతాప్, నాలాది పోతు రాజు, పెరికల జీవన్ కుమార్, గుమ్మడి కుమార్ బాబు కొన కాల ప్రసాద్ ఎడ్ల గోపి రాజు అన్నారు. ఎస్ పి. వర్గీకరణ కు వ్యతిరేకంగా బుధవారం రేపల్లె పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி