సీతారాం ఏచూరి కి నివాళులర్పించిన సిపిఎం నేతలు

80பார்த்தது
సీతారాం ఏచూరి కి నివాళులర్పించిన సిపిఎం నేతలు
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) మృతి కార్మిక కర్షక లోకానికి తీరని లోటని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణి లాల్ అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏచూరి చిత్రపటానికి రేపల్లె పట్టణ సిపిఎం కార్యదర్శి మణి లాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మణిలాల్ మాట్లాడుతూ ఏచూరి విద్యార్థి దశ నుండే పేద ప్రజల తరఫున పోరాటాలు చేశారని కొనియాడారు.

தொடர்புடைய செய்தி