ఎరువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ..

70பார்த்தது
వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో ఆదివారం స్వర్గీయ ఉప్పుటూరి సీతామాలక్ష్మి జ్ఞాపకార్థo వారి కుమారుడు ఉప్పుటూరి రామ చౌదరి, ఉప్పుటూరి చిన్న రాములు సేవా ట్రస్టు ఆధ్వర్యంలో రైతులకు పశువుల దాణా, పురుగు మందులు ఉచితంగా అందించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. రైతు లేకపోతే తినటానికి తిండి దొరకదని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி