కాకుమాను మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం..

85பார்த்தது
కాకుమాను మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం..
కాకుమాను మండలం రేటూరు, అప్పాపురం గ్రామాలలో మంగళవారం పొలంపిలుస్తుంది కార్యక్రమం జరిగినది. ఈ కార్య్రమంలో మండల వ్యవసాయాధికారిణి కే. కిరణ్మయి వరి పొలాలను సందర్శించి రైతుల తో మాట్లాడారు. వరి పైరుకు ఫార్ములేషన్ ఫోర్ వాడినట్లయితే సూక్ష్మ పోషకాలు మొక్కలకు బాగా అంది పిలకలు ఎక్కువగా వస్తాయని తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామరైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி