ప్రతిపాడులో ఉచిత వైద్య శిబిరం

56பார்த்தது
గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలోని సిహెచ్ సి వైద్యశాలలో.. ప్రధాని నరేంద్ర మోది పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులు , 60 సం. నిండిన వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, ప్రత్తిపాడు నియోజకవర్గం బిజెపి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி