మద్యం పాలసీ దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరగాలి

84பார்த்தது
ప్రత్తిపాడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయo లో జరుగుతున్న నూతన మద్యం పాలసీ విధానాన్ని గురువారం కమిషనర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్యం పాలసీ విధానంలో ఎవరైనా పాల్గొనవచ్చని, టెండర్ల విధానం పారదర్శకంగా జి జరగాలని అధికారులకు సూచించారు. టెండర్ల విధానo లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 9వ తేదీన పాలసీ గడువు ముగిస్తుందన్నారు. డిసి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி