పొన్నూరులో వాహనాలు తనిఖీ చేసిన అర్బన్ పోలీసులు

79பார்த்தது
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మంగళవారం పొన్నూరు అర్బన్ ఏఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. త్రిబుల్ రైడింగ్, స్పీడ్ రైడింగ్ , లైసెన్సు లేని వాహనాలను గుర్తించి ఐదుగురికి జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పక ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని అలానే హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி