అమరావతి: ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలి

78பார்த்தது
అమరావతి మండల పరిధిలోని ఉంగుటూరులో శనివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ హనుమంతరావు పాల్గొని ప్రజలకు క్రైమ్ లపై అవగాహన కల్పించారు. అమరావతి సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలంటే గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி