ఏడు గ్రామాలు ఎంపిక

80பார்த்தது
షెడ్యూలు తెగల సామాజిక అభివృద్ధికి ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు బుధవారం కలెక్టర్ అరుణబాబు తెలిపారు. ఈ పథకం కింద పల్నాడు జిల్లాలో ఐదు మండలాల్లో ఏడు గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కలెక్టరేట్లో పథకానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. మాట్లాడుతూ. షెడ్యూల్ తెగలకు విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు కల్పనకు ఉపయోగపడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி