ఇసుక పాలసీపై పల్నాడు ప్రజలు అపోహకు పోవద్దు: కలెక్టర్

56பார்த்தது
పల్నాడు జిల్లాలో ఇసుక పాలసీపై ఎవరు ఎలాంటి అపోహాలకు పోవద్దు అంటూ పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక పాలసీ పై కొంతమంది తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి. పల్నాడు ప్రజలు ఎవరు అపోహలుకు పోకుండా రేట్లు తెలుసుకొని ఇసుకను కొనుగోలు చేసుకోవాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி