మీడియాను ఆశ్రయించిన పల్నాడు జిల్లా ప్రేమజంట

65பார்த்தது
పల్నాడు జిల్లా శిరిగిపాడుకి చెందిన రామరావు, శ్రావణీ తమకి రక్షణ కల్పించాలని బుధవారం విజయవాడ మీడియాను ఆశ్రయించారు. వారు మాట్లాడుతూ. తాము 3 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నామని, ఇంట్లో పెళ్లికి అంగీకరించాలని అడుగుతున్న ఒప్పుకోలేదన్నారు. దీంతో షిర్డీ వెళ్లి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. బంధువులు బెదిరిస్తున్నారని తమకు రక్షణ కల్పించాలని వాపోయారు.

தொடர்புடைய செய்தி