జగన్ తో సమావేశమైన పల్నాడు జిల్లా నేతలు

85பார்த்தது
జగన్ తో సమావేశమైన పల్నాడు జిల్లా నేతలు
పల్నాడు జిల్లా వైసీపీ నేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జిల్లా రాజకీయ అంశాలపై చర్చించారు. అధికార పార్టీకి దీటుగా వ్యవహరించడానికి అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై చర్చించారు. అంబటి రాంబాబు, కాసు మహేశ్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி