ప్రభుత్వ వైద్యశాలలో సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

67பார்த்தது
ప్రభుత్వ వైద్యశాలలో సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
ప్రభుత్వ వైద్యశాలలో అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు జనరల్ హాస్పిటల్ లో నూతనంగా నిర్మించిన క్యాన్సర్ విభాగాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி