సంక్షేమమే ధ్యేయంగా పాలన

65பார்த்தது
సంక్షేమమే ధ్యేయంగా పాలన
టీడీపీ వంద రోజుల పరిపాలన సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేసినట్లు మండల మాజీ ఉపాధ్యక్షుడు గొంటు సుమంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం వీధులలో తిరిగి టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహాలక్ష్మి, అబ్బిరెడ్డి, రామకృష్ణ, రాజారెడ్డి, బాబు, సిద్ధయ్య, పలువురు నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி