బొల్లాపల్లిలో విద్యుత్ షాక్ కూ గురై రైతు మృతి

75பார்த்தது
బొల్లాపల్లి మండలంలో విద్యుత్ షాక్ కు గురై రైతు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని కండ్రిక గ్రామంలో ఉదయం మేఘావత్ బాబుల నాయక్ తన పోలంలో మోటర్ అన్ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ తగలి బాబుల నాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி