గుంటూరు: నేరాల నియంత్రణపై ఎస్పీ ఆఫీస్ లో స్క్రీన్ ఏర్పాటు

68பார்த்தது
నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, ఆన్లైన్ మోసాలపై గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ప్రజలకు అన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రొగ్రెసివ్ రిడ్రెస్సల్ సిస్టమ్(PGRS) కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేసి ఉపయుక్తమైన సమాచారాన్ని అందిస్తున్నారు.

தொடர்புடைய செய்தி