గుంటూరు: కౌలు రైతులతో మంత్రి సమావేశం

67பார்த்தது
గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు కౌలు రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మీ, ఎమ్మెల్యే గళ్ళా మాధవితో పాటూ ఐదు జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం అందించనున్న సహకారంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు దూళిపాళ్ళ నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி