కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి: సీఐటీయూ

58பார்த்தது
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద సోమవారం సీఐటీయూ ధర్నా చేపట్టింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పేరిట కొన్ని సంస్థలు కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నాయని మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికులందరికి సమానపనికి సమాన వేతనం కల్పించి రెగ్యులర్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி