సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: లేళ్ల అప్పిరెడ్డి

75பார்த்தது
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: లేళ్ల అప్పిరెడ్డి
తిరుపతి లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని శుక్రవారం గుంటూరులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేస్తూ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదని చెప్పారు.

தொடர்புடைய செய்தி