కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం: అంబటి, మోదుగుల

64பார்த்தது
కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం: అంబటి, మోదుగుల
గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, పల్నాడు, గుంటూరు పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నిరాశలో ఉన్న కార్యకర్తలకు ధైర్యం నింపే విధంగా కార్యక్రమం జరిగిందని వారు పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పారు.

தொடர்புடைய செய்தி