పదవులు అనుభవించి పార్టీ మారడం దుర్మార్గం: నూరిఫాతిమా

85பார்த்தது
పదవులు అనుభవించి పార్టీ మారడం దుర్మార్గం: నూరిఫాతిమా
గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొందరు వైసీపీకి చెందిన కార్పోరేటర్లు టీడీపీలోకి వెళ్లడంపై ఆ పార్టీ తూర్పు సమన్వయకర్త షేక్. నూరిఫాతిమా అసహనం వ్యక్తం చేశారు. శనివారం మంగళ దాస్ నగర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వైసీపీలో అనేక పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారిన నేతలను చూస్తుంటే "తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటమే అని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி