గుంటూరు జీజీహెచ్ లో కిడ్నాప్ కు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం

51பார்த்தது
గుంటూరు జీజీహెచ్ లో అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చిన గంటల వ్యవధిలోనే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తపేట సీఐ సోమయ్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా నలుమూలల జల్లెడ పట్టారు. దీంతో అచ్చంపేట మండలం కోనూరులో బిడ్డ ఆచూకీ లభ్యమైంది. ఆ బిడ్డను పోలీసులు తల్లి ఒడికి చేర్చనున్నారు. బిడ్డ దొరకడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி