గుంటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

84பார்த்தது
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. కొత్తపేట రంగ బొమ్మ సెంటర్ సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. జొమోటోలో పని చేస్తున్న ఈశ్వర్ ని కెటిఎమ్ బండి ఢీకొనడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కేటీఎం బండి నడుపుతున్న వ్యక్తులు మద్యం సేవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி