క్రీడల్లో మెరుగ్గా రాణించాలి

55பார்த்தது
క్రీడల్లో మెరుగ్గా రాణించాలి
కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం మండల స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, బ్యాట్మెంటన్ వంటి ఆటల పోటీలు జరిగాయి. ఈ ఆటల పోటీలను మండల టిడిపి అధ్యక్షులు జాగర్లమూడి జయ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల పోటీలలో విద్యార్థిని, విద్యార్థులు విజయాలు, అపజయాలను ఒకేలా తీసుకోవాలని అన్నారు. క్రీడల్లో మెరుగ్గా రాణించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி