అద్దంకి: సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి

75பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేయాలని అద్దంకి నియోజకవర్గ జైభీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు అన్నారు. ఈ మేరకు ఆదివారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం టెండర్ల ద్వారా విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. ఒక ఆధార్ కార్డు మీద రోజుకి ఒక క్వాటర్ మాత్రమే ఇవ్వాలని అన్నారు.

தொடர்புடைய செய்தி