మెకానిక్‌లను ఇంటి వద్దకే పంపి వాహనాల రిపేర్లు చేయిస్తున్న ఏపీ ప్రభుత్వం (వీడియో)

66பார்த்தது
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఇంటి వద్దకే మెకానిక్‌లని పంపించి వారి ద్వారా వాహనాల రిపేర్లు చేయిస్తోంది. కాగా, ఇప్పటికే విజయవాడ వరదల్లో మునిగిపోయి దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లలో పరికరాల రిపేర్ల ఖర్చులో కొంత ప్రభుత్వం భరించడంపై ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி