ఉన్నతాధికారులపై నటి జెత్వానీ ఫిర్యాదు

67பார்த்தது
ఉన్నతాధికారులపై నటి జెత్వానీ ఫిర్యాదు
తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్ట్ చేసి వేధించిన ఉన్నతాధికారులపై బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు చేశారు. నాటి సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కీలక వ్యక్తులని పేర్కొన్నారు. గురువారం రాత్రి విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఆమె చేరుకుని ఏసీపీ స్రవంతి రాయ్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி